
జనం న్యూస్ 5-12-2025 ఆందోల్ నియోజకవర్గం
జోగిపేట మున్సిపాలిటీ జోగిపేట్ 17వ వార్డు మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు ఆధ్వర్యంలో జోగిపేట్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జన్మదిన సందర్భంగా ఈరోజు వారి జన్మదిన వేడుకల్లో పాల్గొని మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన 17 వార్డు మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు, మార్కెటింగ్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి,మైనార్టీ సీనియర్ నాయకులు మమ్మద్ జి షాన్, కాంగ్రెస్ నాయకులు ఘోరలి అబ్బాస్ అలీ, చాకలి వీరేశం, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఘనంగా జన్మదిన వేడుకలు