
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 2
02-01-2026 జహీరాబాద్ పట్టణం భరత్ నగర్ పాస్టర్స్ కాలనిలో ఈ రోజు జరిగిన పాత్రికేయులు కె.నవీన్ కుమార్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో బి.సామెల్, యస్.గోపాల్,చెంగల్ జైపాల్, బి.విఠల్,యస్.వెంకట్,వి.శేఖర్,తదితరులు పాల్గొన్నారు