
మద్నూర్ జనవరి 5 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద శక్కర్గ గ్రామంలో యాసంగిలో సాగు చేసిన శనగ పంట మీద రైతులకు అవగాహన మరియు యాజమాన్య పద్ధతులు తెలపడం జరిగింది.
అలాగే సబ్సిడీపై వేప నూనె మరియు 1:45 నిమిషాలకు గ్రామ రైతులకు సరఫరా చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పెద్ద శక్కర్గ గ్రామ సర్పంచ్ శ్రీ మతి విశాలాక్షి రామ్ పటేల్ గారు, మారుతి టెంపుల్ చైర్మన్ శ్రీ రామ్ పటేల్ గారు, ఏఈవో సరోజ, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామ రైతులు పాల్గొన్నారు.
