
జహీరాబాద్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 07 01. 2026
ఆదేశానుసారం , సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొనిదొడ్డి నరసింహ ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గంలో మండల ఆఫీస్ బిసి సబ్ ప్లాన్ వినతిపత్రం MRO గారికి అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి కడమంచి వరప్రసాద్, జహీరాబాద్ మండల అధ్యక్షుడు రాకేష్, మొగుడంపల్లి మండల, అధ్యక్షుడు శ్రీను, మొగుడంపల్లి మండల ప్రధాన కార్యదర్శి లతీఫ్ షాప్, ఔరంగాబాద్ గ్రామ అధ్యక్షుడు దేవప్ప , మొగుడంపల్లి మండల్ సోషల్ మీడియా కన్వీనర్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
