
జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ కలెక్టర్ స్నేహ శబరీష్ పరిదిలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రజలకు అందిస్తున్న సీఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ లకు ప్రశంసా పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలను అందించి లా అండ్ ఆర్డర్ ను దుర్వినియోగం చేయకుండా మండలంలోని ఎలాంటి అల్లర్లు కాకుండా శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసినందుకు గాను ప్రశంసా పత్రాలను అందజేయడం అనందకరమన్నారు ఇకముందు కూడా మండల ప్రజలతో స్నేహపూర్వకంగా ప్రజలకు ఎల్లవేళలా రక్షణ కల్పిస్తూ బాధ్యతగా ఉంటామని తెలియజేశారు…..