
జనం న్యూస్ ఫిబ్రవరి 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం బీ ఆర్ ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీ నిర్వహించగా హనుమకొండ జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షులు వినయ్ భాస్కర్ తో మండలం లోని పత్తి పాక గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు గజ్జి శంకర్ పాల్గొన్ని జై తెలంగాణ జై కేసీఆర్ జై సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్సీ అంటూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….