
జనంన్యూస్. 03.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.రురల్ సిరికొండ
మండలం లొని ముషీర్ నగర్ గ్రామ నూతన పాలక వర్గం..ఇ రోజు ఎంపీడీఓ మనోహర్ రెడ్డి ని,అలాగే తహసీల్దార్ రవీందర్ రావ్ ని. మర్యాద పూర్వకంగా కలిసి..పరిచయాలు చేసుకోవడం జరిగిందీ.. మా గ్రామీణాభివృద్ధి లో మాతో పాటు పాలుపంచుకోవాలని.. ఇరువురిని కోరుకుంటూ..పరిచయం చేసుకుని.అధికారులను సన్మానించడం జరిగిందీ.. ఇ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిపావత్ లస్కర్ నాయక్..ఉప సర్పంచ్ ధోని మోహన్,వార్డు సభ్యులు గురిజెల నరేందర్,బట్టు పిరు,గుగ్లోత్ భూపాతి..గ్రామ కార్యదర్శి మెగావత్ మోహన్ గారు పాల్గొన్నారు.
