
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 12 02 2026
తో పాటు పలువురు గ్రామ పెద్దలు, నాయకులు, బంధుమిత్రులు భారీ సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఐక్యత, పరస్పర అనుబంధానికి ఈ వివాహ వేడుక నిదర్శనంగా నిలిచిందని పాల్గొన్న వారు పేర్కొన్నారు. కార్యక్రమం అంతా స్నేహపూర్వక వాతావరణంలో ఆనందోత్సాహాలతో కొనసాగగా, గ్రామస్తులందరూ ఉత్సాహంగా పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.
