
జనం న్యూస్ 19 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా లో లేవలేని స్థితిలో ఉన్న ఆవుకు వైద్యం అందించిన వెటర్నరీ డాక్టర్ జోగులాంబ గద్వాల జిల్లా: గద్వాల జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆవు లేవలేని స్థితిలో ఉన్న విషయాన్ని గమనించిన రిపోర్టర్ కిషోర్ కుమార్ గౌడ్, ఆర్టీసీ డ్రైవర్ వెంకటేష్ సోషల్ మీడియా కు (బి ఆర్ కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు కు ) సమాచారం ఇవ్వడంతో.. ఇట్టి సమాచారాన్ని వెటర్నరీ డాక్టర్ యు ఆర్ రమేష్ కి సమాచారం అందించడంతో వారి సిబ్బంది పాషా ను బి ఆర్ కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు తీసుకెళ్లి లేవలేని స్థితిలో ఉన్న ఆవుకు వైద్యం అందించడం జరిగింది. పాషతోపాటు బి ఆర్ కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు తదితరులు ఉన్నారు. సమాచారం అందించిన రిపోర్టర్ కిషోర్ కుమార్ గౌడ్ మరియు ఆర్టీసీ డ్రైవర్ వెంకటేష్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ లేవలేని స్థితిలో ఉన్న ఆవుకు వైద్యం అందించినందుకు డాక్టర్ యు ఆర్ రమేష్ కి పాషా కి ప్రత్యేకంగా ధన్యవాదాలు.ఔట్సోర్సింగ్ వెటర్నరీ డాక్టర్ పాషా కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు
