
జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని జోగంపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడిలో కరెంట్ కోరత ఉంది అని కరెంట్ డి డి తీసి లైన్ మెన్ శ్రీకాంత్ కు జోగంపల్లి గ్రామ సర్పంచ్ మారబోయిన ప్రభాకర్ అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్దలు మారబోయిన సాంబయ్య పల్లబోయిన భాస్కర్ 4 వార్డు మెంబర్ సభ్యులు మారబోయిన అనిల్ అనూష పాల్గొన్నారు….