
జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి పరకాల మున్సిపల్ పరిధిలోని స్థానిక 20 వ వార్డులో దూదాని జీత్ కౌర్ ఇటీవల అకాల మరణం చెందింది వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపిన బిజెపి పరకాల ప్రధాన కార్యదర్శి 20 వ వార్డు కంటెస్టెడ్ కౌన్సిలర్ పాలకుర్తి తిరుపతి అనంతరం వారి కుటుంబానికి 25 kg రైస్ బ్యాగ్ ఇచ్చి మనోధైర్యం అందించి ఎప్పుడైనా ఏ ఆపద వచ్చిన అందుబాటులో వుంటా అని భరోసా ఇచ్చారు ఆయన వెంట వార్డు ప్రముఖులు కూతురు రవి ఇల్లందుల అశోక్ గాజుల శంకర్ సోదా ప్రమోద్ సిరబోయిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.