
జనం న్యూస్ మార్చి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని ఆరేపల్లి గ్రామంలో దుంపల ఆదిరెడ్డి గుండె పోటు తో మృతి చెందగా విషయం తెలిసిన వెంటనే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి వారి ఇంటికి వెళ్ళి మృతి దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపారు
వారి వెంట రాష్ట్ర నాయకులు రాయరాకులు మొగిలి మండల అధ్యక్షులు రామకృష్ణ , నాయకులు కానుగుల నాగరాజు, ఉప్పు రాజు, రమణారెడ్డి, సమ్మయ్య, గిద్దమరి సురేష్, రాజశేఖర్, చంద్రమౌళి, ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…..