తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ JAC ఉపాధ్యక్షులు దస్తగిర్ (చోటు భాయ్) చార్మినార్, ఎక్స్ ప్రెస్ చీప్ బ్యూరో అండ్ ఈవి నైన్ న్యూస్ స్టేట్ ఇంచార్జ షేక్ మహబూబ ఇవి 9 న్యూస్ కంది మండల్ రిపోర్టర్ మహేందరగారు రంజాన్ పండుగ సందర్భంగా సంగారెడ్డి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ SP శ్రీ పారితోష్ పంకజ్ IPS గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

జనం న్యూస్ 24 మార్చ్
ఈ సందర్భంగా చోటు భాయ్ గారు SP గారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్ల సమస్యలను నిమిత్తం ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరగా SP సానుకూలంగా తప్పకుండా ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేయనున్న మీటింగ్ లో పాల్గొంటానని తెలియజేశారు.