
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 6 సెల్ 9550978955
ఎడ్లపాడు మండలంలో ఎమ్మార్వో ఆఫీసు సెంటర్లో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల అధ్యక్షులు తులాబంధుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బిజెపి పార్టీ జెండాను ఎగరవేశారు తర్వాత బాంబులు కాల్చి మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 1980 వ సంవత్సరం ఏప్రిల్ ఆరో తారీఖున అధికారికంగా స్థాపించబడింది ఇండియా ఫస్ట్ అనే సూత్రంతో మన పార్టీ ఎల్లప్పుడు ముందుంటుంది అటల్ బిహారి వాజ్పేయి బిజెపి తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ప్రపంచ స్థాయిలో భారత్ ఒక విశ్వ గురువుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం విరాజిల్లుతుంది భారతీయ్ జన సంఘ్ జనతా పార్టీ నుండి విడిపోయిన తర్వాత కొత్త రాజకీయ పార్టీగా బిజెపి ఆవిర్భవించింది మన కార్యకర్తలు వారి నిస్వార్థ సేవకు అచంచలమైన అంకిత భావానికి సుపరిపాలన పట్ల ప్రగాఢమైన అభివృద్ధికి ప్రసిద్ధి చెందాయి ప్రజల సంక్షేమాన్ని తమ దార్శనికతను కేంద్రంగా ఉంచే పార్టీగా బిజెపి నిలుస్తుంది వికసిత్ భారత్ నిర్మించడానికి బిజెపి కట్టుబడి ఉంది మనందరి సమిష్టి సంకల్పం ఈ దార్శని కథను ముందుకు నడిపించి భారతదేశన్ని ప్రగతి శ్రేయస్సుల కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని ఆశిస్తున్నాము అని వక్తలు క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు పోట్రూ పూర్ణచంద్రరావు మాజీ జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరరావు చిరుమామిళ్ల రాము ఉప్పాల భాస్కరరావు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పులిగుజ్జు మహేష్ సోషల్ మీడియా కన్వీనర్ వంకాయలపాటి వంశీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దాట్ల వెంకటేశ్వరరాజు రావూరి సుబ్బారావు పోపూరి సుబ్బారావు బందెల శ్రీనివాసరావు నేలటూరి ఏసురత్నం నక్క వెంకట దుర్గా నక్క శ్రీనివాస్ బుచ్చిబాబు మల్లాకోటి మొదలగువారు పాల్గొన్నారు