
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా
నందలూరు మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి పంచాయతీలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడు కలను ఘనంగా నిర్వహిం చారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పిం చారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ, అనంతరం చిన్నా రుల చేత కేక్ కట్ చేయిం చారు.ఈ కార్యక్రమంలో నందలూరు రైల్వే కన్సల్టే టివ్ మెంబర్ రాచూరి మురళి, హ్యూమన్ రైట్స్ రాయలసీమ డ్రగ్స్ కంట్రోల్ చైర్మన్ వీరబల్లి జయ కుమార్ రెడ్డి, హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషనల్ జిల్లా చైర్మన్ గురివిగారి వాసు, టీడీపీ ముస్లిం మైనారిటీ నాయ కుడు పఠాన్ మెహర్ ఖాన్ పాల్గొని ప్రసంగిం చారు. అలాగే వరల్డ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు జుల్ఫికర్, నందలూరు రైల్వే విశ్రాంత ఉద్యోగులు కత్తి రవి, నాగ దాసరి సుందర్ రాజ్, నందలూరు మాజీ ఉప సర్పంచ్ ఇబ్బు, జనసేన నాయకుడు పాండే సిద్ధు మరియు పలువురు ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు ఈ వేడుకల్లో పాల్గొని బాబాసాహెబ్కు ఘన నివాళులు అర్పిం చారు.
