జనం న్యూస్ జనవరి 12 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం లోని తుంగూరు గ్రామంలోని ఎస్టీ కాలనీ మరియు కందెనకుంట గ్రామంలో నిజామాబాద్ ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ ఎంపీ ఫండ్ ద్వారా మంజూరైన ఐమాక్స్ లైట్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్.బోగ శ్రావణిఈ కార్యక్రమంలో బీర్పూర్ మండల అధ్యక్షులు అడెపు నర్సయ్య, బీర్పూర్ మండల ఇంచార్జ్ పాత రమేష్, మండల ప్రధాన కార్యదర్శి కందుకూరి లక్ష్మణ్,ఓగుల అజయ్,బండారి రవి, గర్శకుర్తి రమేష్, మాజీ సర్పంచ్ గంగరాజం, మాజీ వార్డ్ మెంబర్ రాజన్న, ఉయ్యాల స్వామి,కటిక రెడ్డి సతీష్,మాజీ వార్డ్ మెంబర్ కొమ్మే నర్సయ్య, బూట్ల మార్కండేయ మెరుగు గంగాధర్,సతీష్ మరియు స్థానిక గ్రామ సభ్యులు మరియు నాయకులు పాల్గొన్నారు