జనం న్యూస్ ఫిబ్రవరి 27:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ తండాకు చెందిన మూడ్ గంగారాం లక్ష్మి దంపతులకూతురుగోదావరి రాష్ట్ర మహిళాపోలీస్ కబడ్డీ జట్టులో స్థానం దక్కినట్లు వచ్చే నెల మార్చి 2నుండి 6వరకు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో జరిగే జాతీయ స్థాయి మహిళాపోలీస్ కబడ్డీ పోటీలో పాల్గొనానున్నట్లు గోదావరి కుటుంబ సభ్యులు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కోచ్ మీసాల ప్రశాంత్, పోలీస్ అధికారులు, సీనియర్ క్రీడాకారులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు