నకిర్త ప్రభు జనం న్యూస్, ఫిబ్రవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా ,ములుగు మండల్, కొత్తూర్ గ్రామానికి చెందిన వీరవైన రాములు గుండెపోటుతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ( వీరవైన బాబు కి) 5000/- రూపాయల ఆర్థిక సాయం అందజేయటం జరిగింది. వీరి వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బక్క విష్ణు , కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ , గుంటి రాము , కుమ్మరి పెంటయ్య , తుపాకుల జనార్ధన్ ,నకీర్త మల్లేష్ , గువ్వబాబు , కొట్టురి ప్రభాకర్ , కొట్టురి రాజు , చింతల ప్రభాకర్ ,లంబడి సామి , నెల్లూరి రాజు , నకిర్త నరసింహులు , కర్రే మహేష్ ,పరుపుని శ్రీకాంత్, నకిర్త మల్లేష్ , కొట్టురి నాగేష నాగి , వీరవైన మల్లేష్ తదితరులు ఉన్నారు.