

జనం న్యూస్ 11మార్చ్( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతీ నిధి కురిమెల్ల శంకర్ ) కేంద్ర మాజీమంత్రివర్యులు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి గారిని మర్యాద పూర్వకం గా కలిసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పసుపులేటి వీరబాబు. బాదావత్ నగేష్. ఆళ్ల వినయ్, పసుపులేటి కృష్ణ ప్రసాద్, ఆళ్ల ముక్తేశ్వరరావు.