

జనంన్యూస్. 28. నిజామాబాదు. సిరికొండ.నిజామాబాదు జిల్లా.సిరికొండ మండలంలోని గత వారం రోజుల కిందట కురిసిన రాళ్లవాన. నాయకులు వచ్చి పరిమర్శించారు గాని కోసి ఎండబెట్టిన వడ్లకు కొనుగోలు కేంద్రాలు తెరవకపాయె. రైతుబంధు అందరికీ రాకపోయే. రుణమాఫీ ఇంకా కొందరు రైతులకు కాకపాయె. తూతూ మంత్రంగా కొనుగోలు కేంద్రాలు. ఇప్పటికైనా స్థానిక నాయకులు సకలంలో స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అవి కంటిన్యూ అయ్యే విధంగా చూడాలి. రైతులు వడ్లను ఆరబెట్టుకోవడానికి స్థలాలు లేవు కనుక. సకలంలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు భరోసా. కల్పించి రైతులను ఆదుకున్న వారు అవుతారు. తమ నిరసన తెలియజేయడానికి నేడు సిరికొండ మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా అధ్యక్షులు చౌటుపల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఓల్డ్ కలెక్టరేట్ ఎదుట రైతు సత్యాగ్రహ దీక్ష… పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు. దినేష్ కులాచారీ. మండల అధ్యక్షులు సంజీవరెడ్డి.మాజీ అధ్యక్షులు అల్లూరి రాజేశ్వర్ రెడ్డి.రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామస్వామి. సీనియర్ నాయకులు పెద్ద గంగారెడ్డి. సాగర్ రెడ్డి.యువ మోర్చా అధ్యక్షులు మధు. ఎస్టీ మోర్చా అధ్యక్షులు గోవింద్ నాయక్.మరియు భూస శ్రీనివాస్.తదితరులు పాల్గొనడం జరిగింది.