

బిచ్కుంద ఏప్రిల్ 24 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జానకమ్మ గుడి 13వ వార్డులో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .10 లక్షల NREGS నిధులతో సీసీ రోడ్డు పనులను గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున అప్ప పూజ చేసి సీసీ రోడ్డు ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్ , సీమ గంగారాం సార్ , నౌషా నాయక్, తుకారం , ఖలీల్ , నహీమ్ ఖాన్, లింగురాం నాగరాజ్ , బసవరాజ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
