Listen to this article

జనం న్యూస్. ఏప్రిల్ 30. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)

నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.ఆర్ ఐటి విష్ణు ఉన్నత పాఠశాల విద్యార్థులు 2024. 2025. విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని పాఠశాల ప్రిన్సిపల్ కే. జామి తెలిపారు. పాఠశాల నుండి 55 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా.55 మంది విద్యార్ధులు వందశాతం మార్కులు సాధించారని అన్నారు. 600 మార్కులకు 584 మార్కులు సాధించి పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని.1 స్థానంలో.మరియం.మిర్జా బేగ్.2.స్థానంలో.కె.శ్రద్ధశ్రీ. 579 మార్కులు సాధించారని.3. స్థానంలో. సిహెచ్. సాయిశ్రీజ 574 మార్కులు సాధించారని.4.స్థానంలో.యం.సాయిభవాని. 574 మార్కులు సాధించాలని తెలిపారు. పదికి పది పాయింట్లు సాధించిన విద్యార్థుల వివరాలు.1కె. శ్రద్ధశ్రీ.2యం.సాయి భవాని.3ఎస్.అనూష.4 జి.సాత్విక్ గౌడ్. బి.వి.ఆర్.ఐ.టి యజమాన్యం. విష్ణు పాఠశాల ప్రిన్సిపల్ కే జామి. వైస్ ప్రిన్సిపల్. విశ్వనాథ్. వివిధ విభాగాల ఉపాధ్యాయులు. పదవ తరగతి ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ. ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు.