

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 1 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
సంబరాలు చేసుకుంటున్న బీఎస్పీ శ్రేణులు
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం కుమార్ ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాల ముందు టపాసులు పేల్చి స్వీట్లు పంచిన బిఎస్పి నాయకులు బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోదరి కుమారి కొంతకాలంగా జనగణనతోపాటు కులగరణ జరపాలని దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది బిఎస్పీ దేశవ్యాప్త నిరసనలకు తలగ్యన కేంద్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్ మీటింగ్ లో జనగణతో పాటు కులగలను చేస్తామని క్యాబినెట్ ఆమోదం హర్షనీయం ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రంలోని నరసరావుపేట లో జరిగిన కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు భూదాల బాబురావు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యువల్ కాన్సిరాం బీసీల సమస్య ఈ దేశ సమస్యని బీసీల కోసం ఎన్నో పోరాటాలు చేసి 50 రోజులు పాటు పార్లమెంటు ముందు నిరవధిక ధర్నా నిర్వహించి దేశవ్యాప్తంగా బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించారని అప్పటినుండి బహుజన సమాజ్ పార్టీ మాయావతి ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు చేస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మెడలు వంచి ఈ రోజు జన గణనతో పాటు కులగలను సాధించిందని బాబురావు తెలిపారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాదగొల్ల శ్రీను మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి జన గణనతో పాటు కులగలను చేపట్టటం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బాబురావు సామేలు మణికంఠ రమేష్ నవీన్ జయరాం నాగేశ్వరరావు రమేష్ బీసీ సానువాయి కమిటీ పల్నాడు జిల్లా చైర్మన్ తొలిచూరి అంకమ్మరావు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బాగున్నల శ్రీను గురు బాలాజీ మరియు బీఎస్పీ శ్రేణులు పాల్గొన్నారు