Listen to this article

జనం న్యూస్ మే 1, వికారాబాద్ జిల్లా

పరిగి పట్టణంలోని పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, బి ఆర్ ఎస్ పార్టీ పరిగి మండల అధ్యక్షుడు అంజనేయులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.