

(జనం న్యూస్. చంటి)
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానతో పలు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ఈరోజు గుర్రాల సోప వద్ద గజ్వేల్ చేగుంట హైవే పైన రైతులు ధర్నా చేయడం జరిగింది. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు వరి రాళ్ల వర్షం వల్ల ఒడ్డు రాలిపోవడం రైతులు వాపోయారు వెంటనే ప్రభుత్వం ఒక ఆర్థిక సహాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడం జరిగింది.
