Listen to this article

(జనం న్యూస్ చంటి)


నిన్న కురిసిన వడగండ్ల వానకు పంటలకు తీవ్ర నష్టం కలిగించినందుకు ఈరోజు రాయపోల్ మండలాలలో
రామరం గ్రామంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంటలను పరిశీలించడం జరిగింది వడగండ్ల వానతో పట్ట నష్టం జరిగిందని అన్నారు సకాలంలో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల అధ్యక్షులు వెంకటశర్మ వ్యవసాయ అధికారులు ఏ డి ఏ, ఏవో, ఏ ఈ ఓ. మాజీ జడ్పి టి సి యాదగిరి, రాజిరెడ్డి వివిధ అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.