

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు మండే వేసవిలో ఫ్యాన్లు తిరకగా ఉక్క పోతతో అవస్థలుపడుతున్నా వైనం చిలకలూరిపేట ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ లో బిగించిన ఫ్యాన్లు తిరగటంలేదు.ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు,బస్సులకోసం వేచిఉండే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.పైన ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత వల్ల ప్రయాణికులు చెమటతో తడిచి పోతున్నారు. కేవలంసమాచార, విచారణ క్యాబిన్ పైన వున్న ఒక్క ఫ్యాన్ మాత్రమే తిరుగుటుంది. ప్రయాణికుల ఫ్యానులను ఉద్యోగులు ఆపార,లేకపోతే అసలు తిరగడం లేదా,,, అర్ధం కావడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. కాబట్టి ఫ్యాన్లు తిరిగే ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.