Listen to this article

జనం న్యూస్ 15 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

డీఎస్సీ అభ్యర్థులకు పరీక్ష సమయం 90 రోజులు గడువు ఇవ్వాలని, జిల్లాకు ఒక పేపర్ విధానం పెట్టాలని, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ )ఆధ్వర్యంలోకలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియత ర్యాలీ చేసి అనంతరం మానవహారం చేయడం జరిగింది… పెదనా అనంతరం DRO. శ్రీనివాస రావు గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ మాట్లాడుతూరాష్ట్రంలో నిరుద్యోగులు పోరాటపలితంగతంగా డీఎస్సీ నోటిఫికేషన్ సాధించుకోవడం జరిగిందని అలాగె రాష్ట్రంలో నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసి ఏడు సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం ఆనంద పడవలసిన విషయం.ఏడు సంవత్సరాల తర్వాత వేకువడినటువంటి నోటిఫికేషన్ లో నిరుద్యోగులు సన్నద్ధం అవ్వడానికి పరీక్షకు సిలబస్ ఎక్కువ గా ఉండటం వలన కనీసం 90 రోజులను సమయం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అన్నారు. అలాగే వయోపరిమితి 44 సంవత్సరాల కేటాయించడంతో ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ ఉంటూ వయోభారంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఇది చాలా ఇబ్బంది కలిగినటువంటి విషయం అన్నారు. ఒక రాష్ట్రం తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 47 సంవత్సరాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవడానికి వయోపరిమితి పెంచిందని రాష్ట్ర ప్రభుత్వం గుణ 47 సంవత్సరాలకు వరకు అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు. అంతేకాకుండా నార్మలైజేషన్ రద్దుచేసి జిల్లాకు ఒకే పేపర్ నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా ఓపెన్ డిగ్రీలో పాస్ అయిన వారిగున అవకాశం కల్పించాలని గ్రామీణ ప్రాంతాలలో మధ్యతరగతి ప్రజలు రెగ్యులర్ పరీక్షలు రాయాలంటే ఇబ్బంది పడే సందర్భంలో పనులు చేసుకుంటూ విద్యను సాగించకరంలో ఓపెన్ చదవడం జరిగిందని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశ ఈ. ఈ కార్యక్రమంలో బాను, ఈశ్వర్ రావు,శ్రీను, కిషోర్ , హరి రవి DSC అభ్యర్థులు పాల్గొన్నారు ఈన్నారు….