Listen to this article

జనం న్యూస్ 15మే. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.


కె ఏలియా.
జైనూర్ :మండలంలోని ఉషాగావ్, పోచంలోద్ది, జంగావ్, ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం జైనూర్ సీఐ రమేష్, ఎస్ఐ రవికుమార్ లు పోలీసుల ఆధ్వర్యంలో వేరువేరుగా వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. వాహనాల పత్రాలు వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లైసెన్సులు లేకుండా వాహనాలు నడపకూడదని రోడ్డు ప్రమాదాలా నివారణకు అందరు సహకరించాలని సీఐ,రమేష్ ఎస్ఐ రవికుమార్ కోరారు, ఈ తనిఖీ లో పోలీసులు పాల్గొన్నారు.