

( జనం న్యూస్ చంటి)
ఈరోజు తేదీ 15/05/2025. దౌల్తాబాద్ రాయపోల్ మండల పరిధిలో ఈరోజు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి వివిధ గ్రామాల CMRF లబ్ధిదారులకు MBR. ఫంక్షన్ హాల్ హైమద్ నగర్ లో లబ్ధిదారులకు చెక్కులు పంపించడం జరిగింది . దౌల్తాబాద్ చెందిన వారి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు .మొత్తం లబ్ధిదారులకు.6,95,500. చెక్కులు పంపించడం జరిగింది. అలాగే రాయపోలు మండలం లబ్ధిదారులకు4,75,000. రూపాయలు లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం జరిగింది ఇందులో పాల్గొన్నవారు. దౌల్తాబాద్ మండల అధ్యక్షులు పడాల రాములు ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారి లాలు ఉపాధ్యక్షులు మద్దెలస్వామి మల్లారెడ్డి రైతన్న మరియు రాయపోల్ మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి కనకయ్య యాదవ్. రాయపోల్ మండల అధ్యక్షులు తప్పటి సుధాకర్ మండల్ సీనియర్ నాయకులు సత్తి గారి కిష్టారెడ్డి తిమ్మపల్లి మల్లేశం కమ్మరి శీను యువ నాయకులు దుర్గ ప్రసాద్ మహేష్ యాదవ్ తుడుం ప్రశాంత్ శీను వీరబోని యాదగిరి చందు యాదగిరి మల్లేశం మహిళలు లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
