Listen to this article

జనం న్యూస్ మే 16 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

కూకట్ పల్లి లో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ మహోత్సవ కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అడ్వకేట్ సిహెచ్ అర్చన శ్రీనివాస గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి నూతనంగా ఎన్నికైన పద్నాలుగు మంది ఆలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు అభినందనలను తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు, జర్నలిస్టు తెల్ల హరికృష్ణ వారితోపాటు దానబోయిన మాధవి నర్సింగ రావు పటేల్, మమత పటేల్, నోముల శ్రీనివాస్ నేత, లలితా రెడ్డి, వెంకట్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ఆనంద్ పటేల్ తదితరులు కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.