

జనంన్యూస్. 17. సిరికొండ.ప్రతినిధి.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పచ్చిరొట్ట ఎరువు అయిన జీలుగా విత్తనాలు సిరికొండ మండలములోని సిరికొండ , తుంపల్లి మరియు గడ్కోలే సొసైటి ద్వారా రైతులకు జిలుగ విత్తనాలు శనివారం రోజున రైతులకు పంపిణీ చేయడం జరిగినది. ఒక్క బస్త 30 కిలోలు 2 – 3 ఎకరాలు వాడుకోవాలి. 30 -40 రోజుల పంట వునపుడు జిలుగను నెలలో కలియ దునుకోవాలి. పచ్చి రొట్ట ఎరువు నెలలో కుళ్లి సేంద్రియ ఎరువుగా పనిచేయును. రసాయన ఎరువుల వాడకం తగ్గును, నెల సరవంతముగా అవును.
ఈ కార్యక్రమంలో సొసైటి సిరికొండ, తుంపల్లీ గడ్కోల్ చైర్మన్ లు , వైస్ చైర్మన్ లు ,సోసైటీ డైరెక్టర్స్, MAO సిరికొండ, మరియు రైతులు పాల్గొన్నారు