

పుష్కరాలకు పుష్కలంగా పుణ్యస్నానాలు
లక్షకు పైగా భక్తులు
కిలోమీటర్లమేర వాహనాలునిలిచే
జనం న్యూస్ 19 మే బీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి)
సరస్వతి పుష్కరాలకు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఎండలు మండుతున్న కాలేశ్వరానికి భక్తుల తాకిడి పెరిగింది భక్తులు సరస్వతి ఘాట్ కు పుణ్యా స్నానాలు ఆచరించి జ్ఞాన సరస్వతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు సరస్వతి ఘాట్ భక్తుల తాకిడితో కిక్కిరిసి పోయి భక్త సoద్రంగా మారింది దీనితోపాటు నది తీరాన వేలాదిమంది పిండ ప్రదనాలు చేసి మొక్కులు తీర్చారు
