Listen to this article

జనం న్యూస్ మే 19 ముమ్మిడివరం ప్రతినిధి


ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పై హర్షం వ్యక్తం చేసిన పురపు బీజేపీ జిల్లా అధ్యక్షులు జిల్లా పశుగణా బుద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దగ్గుబాటి పురందేశ్వరి గారికి ధన్యవాదాలు తెలిపారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పయోగించుకోవాలని ఆయన అన్నారు అలాగే మహిళలు ఆర్థికంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని పూర్వపు బిజెపి జిల్లా అధ్యక్షులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు అన్నారు కర్నూలు పర్యటనలో ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం-చంద్రబాబు…. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం వర్తింపు
రైతుల అకౌంట్‌లలో ఏటా రూ.14 వేలు చొప్పున వేస్తాం కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు ఇస్తాం ఈ పథకం ద్వారా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని పూర్వ బిజెపి జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు అన్నారు