Listen to this article

జనం న్యూస్ 21మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా

పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలోఈ రోజు గేదాలకు ఆవులకు దూడలకు ఉచిత గాలికుంటూ నివారణ టీకాలు పంపిణి కార్యక్రమాన్నిప్రారంభించినపశు వైద్యధికారి డాక్టర్ హేమలత ఈ కార్యక్రమంలో పశువైద్య సిబంది వి ఏ మతీన్, జానీపాషా, పశుమిత్ర ఓదావ్వ ఏ ఎమ్ సి డైరెక్టర్ లక్ష్మిరాజం కాంగ్రెస్ నాయకులు తొట్ల గంగాధర్ పుపల రవి మరియు మహిళా పశు పోషకులు తదితరులు పాలుగోన్నారు.