

భూభారతి అవగాహన సదస్సులో ప్రసంగిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జనం న్యూస్ 20మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
భీమారం మండల కేంద్రంలో మంగళవారం రోజున జిల్లా ప్రజా పరిషత్ ఉన్నంత పాఠశాలలో భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన లో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్.ప్రభుత్వ సలహా దారు హర్కరా వేణుగోపాల్ ప్రజలకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు నాయకులు పాల్గొన్నారు…
