Listen to this article

లక్ష్మీదేవి పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన. కొప్పుల రమేష్.

జనం న్యూస్ కొత్తగూడెం ఆర్ సి మే 21

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని. ప్రముఖ హోటల్. సూర్యా ప్యాలెస్ లో. కొత్తగూడెం నియోజకవర్గ. స్థాయి. మీటింగ్లో. పాల్వంచ లక్ష్మీదేవి పెళ్లి చుంచుపల్లి సుజాతనగర్. కొత్తగూడెం. మండలాలకు సంబంధించిన. కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో. డిసిసి అధ్యక్షులు. పోదాం వీరయ్య నాయకత్వంలో. ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ. 2017 ముందు నుంచి. పనిచేసిన కార్యకర్తలకు. అవకాశం కల్పించాలని. గ్రూపులకు అతీతంగా పదవుల కేటాయించాలని. టీపీసీసీ పరిశీలకులు ముందు వారు ఆవేదన వ్యక్తం చేసినా కార్యకర్తలు. ఈ యొక్క కార్యక్రమంలో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్. చింతిరాల రవికుమార్. పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు. కోనేరు చిన్ని. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎడవెల్లి కృష్ణ. సిరంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.