Listen to this article

జనం న్యూస్ మే 21 ముమ్మిడివరం ప్రతినిధి


మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ పినిపే శ్రీకాంత్. నియోజకవర్గం లో జరిగిన పలు కార్యక్రమాలను ఆయన అధినేతకు వివరించారు. అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ లో జరుగుతున్న పరిణామాలు ఆయన అధినేత కు వివరించారు. త్వరలో కౌన్సిలర్ల ను పిలిచి మాట్లాడుతానని ఆయన అన్నారు.ముందుకు సాగాలని శ్రీకాంత్ భుజం తట్టి అభినందించిన జగన్మోహన్ రెడ్డి