

జనం న్యూస్ మే 21 ముమ్మిడివరం ప్రతినిధి
మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ పినిపే శ్రీకాంత్. నియోజకవర్గం లో జరిగిన పలు కార్యక్రమాలను ఆయన అధినేతకు వివరించారు. అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ లో జరుగుతున్న పరిణామాలు ఆయన అధినేత కు వివరించారు. త్వరలో కౌన్సిలర్ల ను పిలిచి మాట్లాడుతానని ఆయన అన్నారు.ముందుకు సాగాలని శ్రీకాంత్ భుజం తట్టి అభినందించిన జగన్మోహన్ రెడ్డి