

జనం న్యూస్ 23మే పెగడపల్లి ప్రతినిధి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మేక వెంకయ్య పల్లి గ్రామంలో ఈ రోజు గేదెలకు ఆవులకు దూడలకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు పంపిణీ ప్రారంభించిన పశు వైద్యాధికారి హేమలత వి ఏ మతిన్, ఓస్ వినీత్ గోపాల మిత్రులు జానీ పాషా, శంకరయ్య మరియు కాంగ్రెస్ యువజన నాయకులు జిల రాకేష్ సింగిల్ విండో డైరెక్టర్ బ్రహ్మానంద రెడ్డి పశుపోషకులు తాళ్ల నర్సయ్య, రవి,కోల మల్లయ్య మరియు కోల కరుణాకర్ తదితరులు రైతులు పాల్గొన్నారు.