

జన న్యూస్ మే 24 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అత్యవసరంగా బల్ల సుమలత ఒక పేషెంట్ కి రక్తం అవసరం అని జాన గణేష్ వారికి ఫోన్ చేసి నన్ను అడగటం జరిగింది. వెంటనే ఆజాద్ పౌండేషన్ సెక్రటరీ ఈవని విశ్వేశ్వర శర్మ వచ్చి రక్తదానం చెయ్యడం జరిగింది. ఇప్పటి దాక 33 సార్లు రక్తదానం చేసి చేశారు. విశ్వేశ్వర శర్మ కి ఆజాద్ పౌండేషన్ అధ్యక్షులు ఆజాద్ నాగ సుధా కొండ, వారు గ్రూప్ మరియు భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు