

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 27 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
నరసరావుపేట నియోజకవర్గ టౌన్ కేంద్రంలో మాదిగ విద్యార్థుల నూతనంగా కమిటీ నాయకత్వంతో చిరుగూరి నాగరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ నరసరావుపేట నియోజకవర్గం అధ్యక్షులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ 31 న ఛలో వరంగల్.. పద్మశ్రీ అవార్డు తీసుకొని డిల్లీ నుండి వరంగల్ కు విచ్చేయుచున్న మంద కృష్ణ మాదిగ గారికి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున కదలిరండి….. ఘనస్వాగత ర్యాలీ: వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి కాళోజి కళక్షేత్రం వరకు, అనంతరం MRPS అనుబంధ సంఘాల జాతీయ సదస్సు జరుగుతుంది పల్నాడు జిల్లా,- MRPS అద్దంకి బాబు మాదిగ పల్నాడు జిల్లా, ఎం ఎస్ పి కనుమూరి కోటేశ్వరావు మాదిగ . మాదిగ విద్యార్థుల సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ,….. భారత అత్యున్నత పౌర పురస్కారమైన పురస్కారాన్ని భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని ఈనెల 31న వరంగల్ నగరానికి ఢిల్లీ నుండి విచ్చేయుచున్న మంద కృష్ణ మాదిగ అన్న కి ఘన స్వాగతం పలకడానికి ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల శ్రేణులు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉదయం 10 గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్ కు తరలిరావాలని ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ పిలుపునిస్తుంది. అని వాళ్ళిద్దరూ పిలుపునిచ్చారు
నాయకుల సమీక్షంలో జరిగిన నరసరావుపేట పట్టణంలో MSF, నూతనంగా కమిటీ ఎన్నికైన వారు,
కలపాల చరణ్ మాదిగ MSF పట్టణ అధ్యక్షులు, బుజ్జి మహేంద్ర మాదిగ, MSF ఉపాధ్యక్షులు
కందుల రాజు మాదిగ MSF ట్రెజరర్, పల్లపు శ్యామ్ మాదిగ, MSF కార్యదర్శి మల్లవరపు బాబు మాదిగ, ఎం ఎస్ పి పల్నాడు జిల్లా సీనియర్ నాయకులు, ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు బూదాల విజయ్ మాదిగ,,
మాదిగ విద్యార్థుల సమావేశంలో మాదిగ విద్యార్థులు పెద్ద ఎత్తున జయప్రదం చేశారు