

జనం న్యూస్ మే 29
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద విద్యార్థుల కోసం పరిగి పట్టణంలో ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం 200 కోట్లు మంజూరు చేస్తూ, ఉత్తరకు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. పరిగి కి రెసిడెన్స్ స్కూల్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమ పిఎసిఎస్ చైర్మన్ యాదవ రెడ్డి,పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరుశురాం రెడ్డి, కృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.