

జనం న్యూస్ మే 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం కేంద్రంలో గిద్దమారి కవిత సురేష్ దంపతుల కూతురు గిద్దమారి అవంతిక నూతన వస్త్ర ఫల పుష్ప లంకరణ మహాత్సవము కు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిదర్ రెడ్డి రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రాయరాకుల మొగిలి అసెంబ్లీ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమాలో జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ కానుగుల నాగరాజు మండల అధ్యక్షుడు రామకృష్ణ నాయకులు ఉప్పు రాజు వనం దేవరాజు రమణారెడ్డి విజయ్ మనోహర్ రెడ్డి ఎర్ర రాకేష్ రెడ్డి మహేష్ శివ చంద్రమౌళి బాసాని నవీన్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు….