

జనం న్యూస్ మే 31
కొత్తగూడెం పట్టణంలోని గాజులరాజం బస్తి ఏరియాలో గల నివాసముంటున్న కురుమిళ్ళ రవికుమార్ తల్లి గారైన కురమిళ్ళ సరోజ వయస్సు 65 సంవత్సరాలు నిన్న సాయంత్రం ఆకస్మాత్తుగా గుండె జబ్బుతో మరణించిడం జరిగింది వారి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలసమయంలో నిర్వహిస్తున్న క్రమంలో కొత్తగూడెం పట్టణ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు కురిమెళ్ళ శంకర్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించే విధంగా కలిసి మాట్లాడటం జరిగింది కుటుంబ అభివృద్ధికి కురిమెళ్ళ సరోజ నిత్యం శ్రమించేవారు ఆమె అంతేకాకుండా గతంలోనూ 33 వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర నాయకులు తూముల శ్రీనివాస్ ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ శేషాద్రి వినోద్, మంతెన శాంతారావు ముత్యాల వేణు ఆవుదుర్తి రాజేష్ శశి,పట్టణ కమిటీ సభ్యులు తదితర నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారు పాల్గొని అంతిమ దహన సంస్కారాల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు