Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 31 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

అవినీతి చేసి, ప్రజలు సొమ్మును కాజేసి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ఉద్యోగి గంగ భవాని కోసం పోలీసులువెతుకున్నారు-కమిషనర్ శ్రీహరి ఆమె వద్ద నుంచి 12లక్షల రూపాయల ను కట్టించాం, మిగిలిన 22 లక్షల రూపాయల ను కూడా కట్టిస్తాం కమిషనర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతి పై ప్రత్యేక ఆడిట్ జరుగుతుంది కమిషనర్ కౌన్సిల్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కమిషనర్ ఫేక్ రిసిఫ్ట్ లు ఇచ్చి డబ్బులు కాజేశారు ఫేక్ రిసిఫ్ట్ లు ఇచ్చింది గంగా భవానినే కమిషనర్ శ్రీహరి