

జనం న్యూస్ జనవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- పతే నగర్ డివిజన్ దీన్ దయాల్ నగర్ బస్తీ వాసులు దానాల జ్యోతి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు గత కొన్ని నెలల క్రితం ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ ఇవ్వడం జరిగింది బ్యాంకులో వేసిన వెంటనే చెక్ , బౌన్స్ అయింది వెంటనే బాలానగర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ కలిసి చెక్కు కొరకు వివరించగా బోనస్ అయినా చెక్కును సెక్రటరీ ఆఫీస్ కి పంపించి కొత్త చెక్కును ఈరోజు బండి రమేష్ చేతుల మీదుగా దానాల దుర్గయ్య కి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, లక్ష్మయ్య, నయీం, హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు