

. జనం న్యూస్ జూన్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కారించాలి పరకాల ఆర్డీవో నడికూడ తహసిల్దార్ ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ హన్మకొండ జిల్లా లో పైలట్ మండలంగా ఎంపికైన నడికూడ మండలం లో నిర్మించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కారించాలని పరకాల ఆర్డీవో డాక్టర్ నారాయణ నడికూడ తహసిల్దార్ రవీందర్ రెడ్డి ని ఆదేశించారు దరఖాస్తుల విచారణ ప్రక్రియ ను ఆన్లైన్ లో నమోదు చేయాలని తెలిపారు జూన్ మూడో తేదీన నుండి ప్రారంభం కానున్న రెవెన్యూ సదస్సులలో వచ్చే దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం వేడుకలను నియోజకవర్గాల్లో ను నిర్వహించాలని ఆదేశించారు……