Listen to this article

జనం న్యూస్ జనవరి 22 శాయంపేట మండలం మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఐ టి సి ఆధ్వర్యంలో ఎంఈఓ కి వినతి పత్రం ఇవ్వడమైనది ప్రభుత్వము సరైన సమయంలో బిల్లులు చెల్లించగా అవస్థలు పడుతున్నటువంటి వంట కార్మికులను ఆదుకోవాలని అదేవిధంగా కోడిగుడ్లు ధరలు విపరీతంగా ఉన్నందున వారానికి మూడుసార్లు పెట్టడం వీలుకాదని వినతి పత్రం ఇవ్వడమైనది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని ప్రతి విద్యార్థికి 25 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల మ్యానిఫెస్టో పెట్టిన విధంగా పదివేల రూపాయలు గౌరవ వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మరియు వంట కార్మికులకు ప్రమాద బీమా అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పని భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్ముల రామ్మూర్తి మండల అధ్యక్షురాలు మామిడి రాధమ్మ దాసరి దేవక్క నీ పేరు మామిడి స్వరూప తదితరులు పాల్గొన్నారు….