Listen to this article

జనం న్యూస్ జూన్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ


కోనసీమ పర్యటనకు విచ్చేసిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడును ముమ్మిడివరం టిడిపి సీనియర్ నాయకులు దాట్ల బాబు కలిశారు. చెయ్యేరు గున్నేపల్లి లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సమక్షంలో దాట్ల బాబు కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలవడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని దాట్ల బాబు తెలిపారు.