Listen to this article

జనం న్యూస్ 06 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం బీజేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, జూన్‌ 5 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరుతో ఒక మొక్క నాటి దాన్ని పరిరక్షించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపే సీనియర్‌ నాయకుడు గుంటుబోయిన కూర్మారావు యాదవ్‌, కార్యకర్తలతో కలిసి మొక్కలు నాఠే కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు.